బాల్క సుమన్ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: కొప్పుల ఈశ్వర్ విమర్శలు NTODAY NEWS: హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. క్యాతనపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల వ్యవహారంపై విమర్శలు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. […]
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
చిట్యాలలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం జెడ్పీహెచ్ఎస్లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 12,118 మంది ఓటర్లకు గాను 12 వార్డులుగా విభజించి 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది […]
ఓటింగ్కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి
మున్సిపల్ ఎన్నికలు: ఓటింగ్కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలి: కలెక్టర్ హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఈ నెల 11న నిర్వహించనున్న భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. ఓటింగ్ […]
అధికారుల చేతిలో నిర్వీర్యమవుతున్న సమాచార హక్కు చట్టం?
అధికారుల చేతిలో నిర్వీర్యమవుతున్న సమాచార హక్కు చట్టం? NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కాదు — ప్రజలే నిజమైన యజమానులు. అయితే ఆ యజమానులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (RTI Act) ప్రజలకు లభించిన అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య ఆయుధం. అవినీతిని వెలికి తీయడానికి, అధికారులను ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడానికి ఈ చట్టం రూపుదిద్దుకుంది. కానీ […]
అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన
అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన ఆంబోతుకు వినతి పత్రం అందించిన టీడీపీ నాయకులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పుంగనూరు మండలంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నిరసనగా ఆంబోతుకు పూలహారం వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు […]
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మపురి ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ […]









