ఈఎస్ఐతో కార్మికులకు ఆరోగ్య రక్ష ప్రెస్క్లబ్ వైద్యశిబిరంలో సూపరింటెండెంట్ జ్యోతి విజయవాడ, ఏప్రిల్ 5: అన్ని అవాంతరాలలో కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే ఏకైక బీమా పథకం ఈఎస్ఐ అనీ, గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని కార్మికరాజ్య బీమా (ఈఎస్ఐ) విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వర్రా జ్యోతి తెలిపారు.ఈఎస్ఐ గుణదల ఆసుపత్రి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు (ఏపీయూడబ్ల్యూజే) విజయవాడ యూనిట్, ప్రెస్క్లబ్ […]