సర్కార్ బడికి ‘ఇంటర్ నెట్’ వస్తోంది జూన్ నాటికి మరో 6,307 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం NTODAY NEWS: హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ మౌలిక వసతులను విస్తరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్తగా 8,956 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇందులో భాగంగా గత రెండు నెలల్లోనే 2,649 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రారంభమైంది. మిగిలిన 6,307 పాఠశాలలకు జూన్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు […]
విషయం తెలిసినా పట్టించుకోని ఎంఈఓ?
విషయం తెలిసినా పట్టించుకోని ఎంఈఓ? NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో పురుగులు రాళ్లు! సరిగా ఉడకని గుడ్లు ఎక్స్పైర్ అయిన చిక్కిలు! ఆ భోజనం తినలేక ఇంటి నుండి క్యారీలు తెచ్చుకుంటున్న పిల్లలు! ఎంఈఓ ప్రధానోపాధ్యాయులుగా ఉన్న స్కూల్లో ఉదంతం! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతి స్కూల్లోనూ విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి […]
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు NTODAY NEWS: చిట్యాల విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతి పై […]
పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ
పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలంలో ప్రభుత్వ పాఠశాల,పల్లె దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం రోజున బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం బాగుంటుందా మెనూ ప్రకారం పెడుతున్నారని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకి పెట్టే భోజనం నాణ్యత లేకపోవడం సరిగా […]
పాలకులు మారిన!! పాఠశాల దుస్థితి మారలే..
పాలకులు మారిన!! పాఠశాల దుస్థితి మారలే… •శిదిలవస్థలో జగ్గంపేట ప్రాథమిక పాఠశాల,, •ఒకే గదిలో ఐదు తరగతులా బోధన,, •పాఠశాల ప్రాంగణంలోనే. క్రీడా ప్రాంగణం. పల్లె పకృతి వనం,, •ప్రాంగణంలొ వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలు,, •రాత్రుల్లో మద్యం బాబులకు అడ్డగా పాఠశాల,, •శిదిలవస్థలో ఉన్న భవనాన్ని కూల్చి.. కొత్త భవనం నిర్మించాలి?? •ఏంపిడిఓ కీ వినతిపత్రం అందజేసిన అమ్మ ఆదర్శ కమిటీ చేర్మెన్ సికింద్లపురం సంధ్య.గ్రామస్తులు NTODAY NEWS: నర్సాపూర్ చిలిప్ చెడ్ మండలంలొని జగ్గంపేట […]
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం—ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు ధరావత్ జగన్ నాయక్ NTODAY NEWS: తుర్కపల్లి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థుల సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు తుర్కపల్లి మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా […]
విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు
విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో 2006 – 2007 సంవత్సరంలో ఎస్.ఎస్.సి పూర్తి అయిన పూర్వ విద్యార్థులు కలిసి పెన్నులు జామెంట్రీ బాక్సులు పండ్లు పంపిణీ చేశారు. ఇక ముందు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు విద్య గురించి ఎలాంటి […]
ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్నం […]
బడి తరువాత విద్యాబోధన కార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
బడి తరువాత విద్యాబోధన కార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం రామలక్ష్మి అన్నారు NTODAY NEWS దేవరపల్లి మండలం యర్నగూడెం మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ నందు పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే బడితరువాత విద్యా బోధన శిక్షణా తరగతులను ప్రధానోపాధ్యాయని రామలక్ష్మి ప్రారంభించారు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బడితరువాత విద్యా బోధనలు అందిస్తూ వారికి విద్యా సామాగ్రి ఇస్తూ మరింత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు దశాబ్ద కాలంగా కృషి చేస్తున్న పార్డ్ ఇండియా సంస్థ సేవలు […]
చాట్రాయి మండలంలో కుప్ప కూలనున్న విద్యా వ్యవస్థ
చాట్రాయి మండలంలో కుప్ప కూలనున్న విద్యా వ్యవస్థ చాట్రాయి, జూన్ 24 (NTODAY NEWS ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) అధికారులు ముందు చూపు లేకుండా,అనాలోచితంగా, బాధ్యతారహిత్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో విద్యా వ్యవస్థ దెబ్బ తిందని చెప్పొచ్చు. మండలంలో 60 పాఠశాలలలో 40 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.అర కొర ఉపాధ్యాయులతో అనేక ఇబ్బందులు పడుతూ పిల్లల్ని కాపాడిన ఉపాధ్యాయులు ఈ మధ్యకాలంలో […]









