Tag: Govt officials

మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు….

బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన […]

Back To Top