పేదవారికి అండగా ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం! NTODAY NEWS: హైదరాబాద్ పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ (Ready to Serve Foundation) విశిష్ట సేవలు అందిస్తోంది. ఈ రోజు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన దాదాపు 300 మందికి పైగా పేదలకు, రోగుల […]
తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే
తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే మహత్తర పోరాటానికి మతంరంగు పులుముతున్న బిజెపి చార్మినార్ సీపీఎం సభలో ఎం.డి అబ్బాస్ NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండా దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం డీ అబ్బాస్ అన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటి శాలిబండ […]
టీజీపీఎస్సీ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు
టీజీపీఎస్సీ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు NTODAY NEWS: హైదరాబాద్ గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం సుమారు 400 మంది జాగృతి కార్యకర్తలు, నాయకులు రెండు విడతలుగా టీజీపీఎస్సీని ముట్టడించి ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లోపాలతో గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించిన విషయాన్ని […]
ఉచిత డే కేర్ సెంటర్ ప్రారంభం
ఉచిత డే కేర్ సెంటర్ ప్రారంభం NTODAY NEWS: సైదాబాద్ సేఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో సింగరేణి కాలనీలో ఉచితంగా “ఉడాన్ డే కేర్ సెంటర్” ప్రారంభమైంది. ఈ సెంటర్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సూరేపల్లి వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గారు మాట్లాడుతూ— “డే కేర్ సెంటర్ స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రతి తల్లి ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి ఆర్థిక […]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దినోత్సవం 17న నిర్వహించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని. సిపిఐ జాతీయ కార్యదర్శి Ex MP సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. NTODAY NEWS: ఎల్బీనగర్ సిపిఐ సరూర్నగర్ మండలసమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో జరిగిన సమావేశానికి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అజీజ్ పాషా, హాజరై ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి […]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు NTODAY NEWS: ఎల్బీనగర్ నాగోల్ సాయి నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహణ నాగోల్ సాయి నగర్లో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ నాయకురాలు బేగం పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలో ఒక విశిష్టమైన అధ్యాయం. భూస్వాముల దోపిడీ, […]
సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి
సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి NTODAY NEWS: హైదరాబాద్. అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతాదృక్పదంతో పరిష్కరించాలి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి సింగరేణి సీఎండీని కోరిన హెచ్ ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ […]
వేలంలో లడ్డును దక్కించుకున్న విద్యార్థులు
వేలంలో లడ్డును దక్కించుకున్న విద్యార్థులు NTODAY NEWS: హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణపతి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్న గణనాథులు తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరారు. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూకు వేలంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. దీంతో ఎంతైనా వెచ్చించి వేలంలో దక్కించుకోవడానికి సిద్ధపడుతారు. […]
హైదరాబాద్ సౌత్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో మహాసభ
హైదరాబాద్ సౌత్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో మహాసభ NTODAY NEWS: సైదాబాద్ రిపోర్టర్ పగడాల దేవయ్య… ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యల మీద పోరాటం చేసేది సిఐటియు ఒక్కటి హైదరాబాద్ సౌత్ జిల్లా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ ఆలం కుందుమెరి భవన్ సంతోష్ నగర్ లో జరిగింది. ఈ మహాసభ కి ముఖ్యఅతిథిగా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ […]
ప్రగతిశీల మహిళా సంఘం(POW) హైదరాబాద్- మేడ్చల్ -రంగారెడ్డి జిల్లా కమిటీ లో మార్పులు&నూతన కమిటీ ఎన్నిక
హైదరాబాద్ అక్టోబర్ 2 : Ntodaynews: ప్రతినిధి. ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా కమిటీలో మార్పులు, చేర్పులు చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 2న విద్యానగర్, సిపి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో POW గతంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. స్త్రీలపై, బాలికలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, స్త్రీ పురుష సమానత్వం కై పోరాడాలని, పనిచేసే చోట మహిళలకు హక్కుల కల్పించాలని, స్త్రీ […]

