పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి కాంతులు మూడు రోజుల సంక్రాంతి మహోత్సవాలకు శ్రీకారం Ntoday News: కాకినాడ జిల్లా – పిఠాపురం గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. అచ్చ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సంక్రాంతి మహోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంబరాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. డప్పుల శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు, గరగ నృత్యాలు, […]
రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ
రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు చిట్టా మధు NTODAY NEWS: గొల్లప్రోలు మండల రిపోర్టర్ బోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు పరిధిలోని పలు సచివాలయాల్లో శుక్రవారం నిర్వహించిన రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రెవెన్యూ సంబంధిత లక్షలాది సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధాని […]
నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు
నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి బోరా శివారెడ్డి మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ పిలుపునిచ్చారు.మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం గొల్లప్రోలు పట్టణంలో జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ […]
శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు
శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు NTODAY NEWS:ప్రవీణ్ తుని మండల రిపోర్టర్, కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా లోవ కొత్తూరు గ్రామం తలుపులమ్మ దేవస్థానం ఓం శ్రీ మత్రేయ నమః శుక్రవారం అనగా తేది .19-12-2025న శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవనకు సంభందించిన హుండీలు 71 రోజులకు తెరచి లెక్కించుట జరిగినది. సదరు హుండీలు ద్వారా నోట్లు రూపేణా రూ.45,76,941/-లు మరియు చిల్లర రూపేణా రూ. 3,81,514/-లు వెరసి మొత్తం రూ. 49,58,455/-లు , బంగారు రూపేణా […]
పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి
పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి -బీజేపీ అధ్యక్షుడు మధు NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ఉన్న గర్ల్ హైస్కూల్ మరియు బాయ్స్ హైస్కూల్ పిల్లలు బంగారు భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు, తల్లి తండ్రులు ఉపాధ్యాయల ఆత్మీయ సమావేశం, మెగా పిటిఏమ్ కార్యక్రమంలో, కూటమిలో భాగంగా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు […]
స్లడ్జి , వ్యర్ధాలు తక్షణమే నిలిపివేయాలి
చేపల చెరువులు నుండి కాలువల్లోకి తోడుతున్న స్లడ్జి , వ్యర్ధాలు తక్షణమే నిలిపివేయాలి NTODAY NEWS: గొల్లప్రోలు మండల రిపోర్టర్ భోర శివారెడ్డి కాకినాడ జిల్లాలో చేపలు , రొయ్యల చెరువులు సాగుచేసేవారు మోటార్లను ఉపయోగించి పంట కాలువల్లో స్లడ్జి తోడటం, మురికి నీటిని పంపింగ్ చేయడం వలన కాలువల్లో బురద ఏర్పడి నీటి సామర్థ్యం తగ్గిపోతుంది , వరదల సమయంలో , వర్షాకాలంలో వ్యవసాయ భూములు ముంపు గురవుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాల పర్యటనలో రైతులు […]
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు
వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ లో జరిగిన వందే మాతరం గీతం150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వరాజ్యం,, స్వదేశీ,, సమైక్యత అనే నినాదంతో,బిజెపి నాయకులు మాట్లాడుతూ, ‘వందేమాతరం’ అనేది కేవలం ఒక గేయం కాదు, అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన జాతీయ గీతం మరియు భారత జాతీయతకు, దేశభక్తికి ప్రతీక. వందేమాతరం ను భకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ (భకిమ్ […]
అబద్దపు ప్రచారాలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు బాహాటంగా క్షమాపణలు చెప్పాలి
గూగుల్ అంటే అంత గుబులు దేనికని అబద్దపు ప్రచారాలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు బాహాటంగా క్షమాపణలు చెప్పాలి,, బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి,,,పెద్దిరెడ్డి రవికిరణ్,,, NTODAY NEWS: ప్రతినిధి.భోర శివారెడ్డి కాకినాడలో జరిగిన ప్రెస్ మీట్ రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ, విశాఖలో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ నేతలు మాత్రం గడిచిన వారం రోజులుగా విషం చిమ్మటాన్ని ప్రజలు చీ చీ అంటున్నారని […]
సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి .
సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి . NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండల ప్రతినిధి. భోర శివారెడ్డి . ప్రారంభమైన చెకుముకి సైన్స్ సంబరాలు గొల్లప్రోలు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చెకుముకి సైన్స్ పాఠశాల స్థాయి టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు పాల్గొన్నారు మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు 1800 మంది విద్యార్థులు ఈ చెకుముకి సైన్స్ […]
చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన.
చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన. NTODAY NEWS: గొల్లప్రోలు మండలం ప్రతినిధి. బోర శివారెడ్డి. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామం లో పిఠాపురం C I . శ్రీనివాస్, ఎస్సై. N రామకృష్ణ ప్రజలతో మీటింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని తెలియజేశారు. ఎవరైనా సరే పశువధ, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, జూదాలు, గంజాయి,లాంటి అసాంఘిక కార్యకలాపాల కి పాల్పడితే. కఠిన చర్యలు ఉంటాయని తెలియ పరిచారు.మరీ ముఖ్యంగా ఈ మధ్య […]









