Tag: Kcr

బీసీ బడ్జెట్ ను సవరించి 25000 కోట్లకు పెంచాలని డిమాండ్

యాదాద్రి జిల్లా దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనం రజకులకు కేటాయించిన 200 కోట్లు సరిపోవని 1000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలుకై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, జిల్లా కోశాధికారి ముదిగొండ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి వడ్డెమాను రవి, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ […]

రామన్నపేటలో రైతు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రైతుధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దగాపూరితమైన మాటలతో దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని రైతులతో కలిసి రోడ్డు పైకి వచ్చి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని రేవంత్ సర్కార్ ప్రజలకు షరతులు లేకుండా హామీలు, […]

Back To Top