అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామ ప్రజలు, విద్యార్దులకు, ఉపాధి కోసం వెళ్లేవారికి ఉదయం సమయంలో వస్తున్న బస్సు సమయానికి రాకపోవటం మరియు నూతన బస్సు సౌకర్యం కల్పించుటకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి విషయం తెలియజేయడంతో వారు చెంగిచెర్ల డిపో మేనేజర్ తో వారం రోజుల క్రితం మాట్లాడారు తక్షణమే మహదేవపూర్ నుండి ఉదయం 7:30 నీ లకు […]
బ్రాహ్మణపల్లి, చిన్న రావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బ్రాహ్మణపల్లి, చిన్న రావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బ్రాహ్మణపల్లి, చిన్న రావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి PACS చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, గడ్డం బాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు […]
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కొండమడుగు గ్రామానికి చెందిన కోలన్ బాలమణి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కొండమడుగు తాజా మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , ఉప సర్పంచ్ రంగా కృష్ణవేణి గోపాల్ గౌడ్ , మాజీ […]
జిల్లా ఉత్తమ పర్యవేక్షకులుగా ప్రశంస పత్రం అందుకున్న బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు
జిల్లా ఉత్తమ పర్యవేక్షకులుగా ప్రశంస పత్రం అందుకున్న బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం ఆగస్టు15, 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు గుర్తింపుగా జారీ చేసే ప్రశంసా పత్రంలో భాగంగా బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డికి […]
బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలి
బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలి, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా 79వ, భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధి హోదాలో పాల్గొని ఆవిష్కరించారు. ఈ […]
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే
కొండమడుగు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా, బిబినగర్ మండలం, కొండమడుగు గ్రామానికి హెచ్ఎండిఏ నిధులు కోటి 20 లక్షల మంజూరు కావడంతో కొండమడుగు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని […]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం–భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ […]
కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులైన మన భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న సహకారంతో NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కొండమడుగు గ్రామానికి చెందిన కనుకబోయిన గోపాల్ , ఉప్పల రంగాచారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న , మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి సంజీవరెడ్డి మాజీ వార్డు సభ్యులు […]
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి–భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్16 :-ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత […]
ప్రజా పాలనలో అందరికీ ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం
సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా […]









