కొండమడుగు గ్రామ శాఖ పంజాల ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులైన మన భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న సహకారంతో NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కొండమడుగు గ్రామానికి చెందిన కనుకబోయిన గోపాల్ , ఉప్పల రంగాచారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న , మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి సంజీవరెడ్డి మాజీ వార్డు సభ్యులు […]
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి–భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్16 :-ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత […]
ప్రజా పాలనలో అందరికీ ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం
సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా […]