జనసేన కార్యకర్త రమేష్ భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి సాధారణ జనసేన కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఉన్నమట్ల రమేష్ భార్య సత్యలక్ష్మి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సీఎం సహాయనిధి నుండి రూ. 6,30,000 /- సహాయం అందించిన ఎమ్మెల్యే మద్దిపాటి. ఒక సామాన్యమైన పేద కుటుంబం జనసేన కార్యకర్త అయిన ఉన్నమట్ల రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన వైద్యులు కిడ్నీ […]
కూటమి ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సంక్షేమం
కూటమి ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సంక్షేమం అందిస్తూ, నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పటిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను చూసి వాటి పరిష్కారాన్ని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏలూరు 49వ డివిజన్ లక్ష్మీ నగర్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి ఆయన పర్యటించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు […]
చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ తనిఖీ నిర్వహించారు
చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తనిఖీ నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా చింతలపూడి పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు “స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను సమీక్షించి, పరిపాలనా విధానాలను […]
ఉచితంగా కర్రసాము శిబిరం ప్రారంభించిన హనుమాన్ కర్ర సాము గ్రూపు సభ్యులు
ఏలూరులో హనుమాన్ కర్ర సాము గ్రూపు సభ్యుల చేత వేసవి సెలవులను పురస్కరించుకొని సూర్య నమస్కారాలు మరియు కర్ర సాములో 35 రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరం.. ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఏలూరు శాంతినగర్ 9వ రోడ్డు చివరన హనుమాన్ కర్రసాము శిక్షణ శిబిరం కమిటీ వారు వేసవి సెలవులను పురస్కరించుకొని 35 రోజులపాటు పిల్లలకు ఉచితంగా కర్రసాములో విద్యను నేర్పిస్తున్నామని శిబిరం […]
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం సిఎండి కార్యాలయంలో అధికారులకు మెమరండం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, వైసిపి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు,కార్పొరేటర్లు,డివిజన్ ఇన్చార్జిలు,జిల్లా అనుబంధ బాగా అధ్యక్షులు పార్టీ హోదాలో వివిధ ఉన్న నాయకులు,కార్యకర్తలు.. దేవినేని అవినాష్ గారి కామెంట్స్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పెంచిన […]
వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలి
వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సురేంద్ర సూచించారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించు వేసవి విజ్ఞాన శిబిరానికి యర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు ముఖ్య వక్తగా విచ్చేసారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంను ప్రతీ ఒక్క విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలని వేసవి సెలవలను […]
గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్.. విధులకు రాకుండా హాజరైనట్టు సంతకాలు చేసినందుకే.. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సస్పెండ్ చేశారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టుగా. రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇందిరాదేవి విదులకు హాజరుకాకుండానే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా డీఎస్ఏచ్ ఉన్నతాధికారులు విచారణ […]
ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి కొవ్వొత్తుల నిరసన
ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ.. బిజెపి కొవ్వొత్తుల నిరసన కొండపల్లి,ఆంధ్రప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొండపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దేశంలో అశాంతి,అలజడులు సృష్టించాలని తీవ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, వీటిని భారత ప్రజలందరూ ఖండించాలని బిజెపి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని… భారత సైన్యం ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తానీ […]
పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ…… ఇబ్రహీంపట్నం,ఆంధ్రప్రదేశ్. ఇది మన దేశం మీద జరిగిన దాడి అని ముక్తకంఠంతో నినాదించారు కొండపల్లి ప్రజలు జమ్మూ కాశ్మీర్ పహల్గం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొండపల్లి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి తీవ్రవాదుల దాడిని ఖండించారు. దాడిలో మరణించిన వారికీ నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై, ఉగ్రవాదం డౌన్ డౌన్ అంటూ నినాదించారు. ర్యాలీలో […]
వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్ పంపిణీ చేసిన ఎంపి కేశినేని శివనాథ్
వికలాంగులకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ట్రై సైకిళ్లు, వీల్ చైర్ పంపిణీ విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని 42వ, 46వ, 47వ, 56వ డివిజన్లకి చెందిన నలుగురు దివ్యాంగులు సుమలత, కర్ణాటక చిన్నమ్మాయి, పేరాబత్తుని హేమశ్రీ, ఎన్.దుర్గా ప్రసాద్ లకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ట్రై సైకిళ్లు, వీల్ ఛైర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురునానక్ కాలనీలో ని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపి […]