Tag: NTR District

ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు.

ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు. NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నంలోని సియోను ప్రార్ధనా మందిరంలో సెమిక్రిస్మస్ వేడుకల్లో గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేశారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలన్నారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్‌ అన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలని […]

పరిష్కార వేదికకు అపూర్వ స్పందన.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన. భారీగా హాజరైన ప్రజలు, 600 అర్జీలు సమర్పణ. పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, జిల్లా అధికారులు. రెవెన్యూ సంభందిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ. NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం 3 డిసెంబర్ (ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన లభించింది. ఎప్పటినుంచో పెండింగులో ఉన్న […]

జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం

జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం NTODAY NEWS:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, జి కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం  సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న! మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ది.24.11.25 సోమవారం నాడు ఈ […]

పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా?

ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం జగన్నాధపురం గ్రామానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా? NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా? అనే ఆందోళనలో ఉన్న గ్రామస్తులు పంచాయతీ సెక్రెటరీ గారితో డేట్ అఫ్ బర్త్లు గాని నాణే అవైలబిలిటీ సర్టిఫికెట్లు విషయాల్లో సెక్రెటరీ గారు కోసం పడిగాబులు రాయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కానీ ఈ సెక్రటరీ ఎప్పుడు వచ్చినా గాని సచివాలయం పంచాయతీ ఆఫీస్ కి తాళాలు వేసి […]

మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా దసరా శరన్నవరాత్రులలో అయిదో రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కు, గవర్నర్ కార్యాలయ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి డా. ఎం.హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో శీనా నాయక్ , […]

ఘనంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవణ్ కళ్యాణ్ పుట్టినరోజు

ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవణ్ కళ్యాణ్ పుట్టినరోజు NTODAY NEWS: విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 48, 51 ,53 డివిజన్ల కార్పొరేటర్ల అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు మరుపిళ్ళ రాజేష్  మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్లోని రాజా హై స్కూల్ వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు జరగడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా […]

జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలుగా రజిని

జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన చిల్లకల్లు గ్రామానికి చెందిన నాయని రజిని NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సత్కరించిన జగ్గయ్యపేట గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జగ్గయ్యపేట మండల్ మహిళా సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన బిసి కులానికి చెందిన మహిళా చిల్లకల్లు గ్రామానికి చెందిన. నాయిని రజిని. నియమితులైనరు. చిల్లకల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల […]

గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు.

గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు. NTODAY NEWS: జగ్గయ్యపేట రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ లో కొంతమంది అనర్హులు కూడా ఉండటంతో రి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పెనుగంచిప్రోలు గ్రామంలోని కొంతమంది పెన్షన్ దారులకు గత మార్చి, ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చి జగ్గయ్యపేటలో వెరిఫికేషన్ నిర్వహించారు. అలాగే ఈ నెలలో కూడా మరి కొంతమందిని రీ వెరిఫికేషన్ చేసే […]

జగ్గయ్యపేటలో గణేశ్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం

జగ్గయ్యపేటలో గణేశ్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం NTODAY NEWS:జగ్గయ్యపేట అన్ని మతాల మత పెద్దల సమక్షంలో అధికారులు సూచనలు జగ్గయ్యపేట : పట్టణంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జగ్గయ్యపేట సుభమస్తు కళ్యాణ మండపంలో సోమవారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌ పర్సన్ ఆర్. రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ఎంవీడీఓ, ఎంఆర్ఓ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం […]

జె ఆర్ సి కాలేజ్ లో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

జె ఆర్ సి కాలేజ్ లో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్ల వైద్య ఆరోగ్యశాఖ జిల్ల ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారం తో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో సోమవారం కృష్ణ వెన్నె ల మహిళ సొసైటీ. సి బి ఓ.ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »