భూభారతి చట్టం ద్వారా భూ సమస్య సత్వర పరిష్కారం– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య NTODAY NEWS: ఆత్మకూరు మండలం, ఏప్రిల్ 17 భూభారతి చట్టం ద్వారా భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర పరిష్కార మార్గం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం పై ప్రజలకు అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు […]
వనజీవి రామయ్య గారికి అవమానం
వనజీవి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం కార్యదర్శి తాడూరి చంద్రం (NTODAY NEWS) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నలగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి తాడురీ చంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ ముద్దు బిడ్డ ఇంటి పేరుని వనజీవిగా మార్చుకుని వనజీవి ధరిపల్లి రామయ్య గారి స్వగృహం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం రెడ్డిపల్లి పట్టణము నందు వనజీవి […]
ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు
ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం..! – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు – సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం – త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ – – NTODAY NEWS: హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని […]
సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేముల వీరేశం
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు అండగా ఉండే ప్రభుత్వమని రేషన్ కార్డు ఉన్న ఒక్క […]
దసరా సెలవులు టీచర్స్ కి కూడా తప్పక అమలు చేయాలని DSE కి TPTLF నాయకులు మెమొరాండం
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక టీచర్లకు సెలవులు అమలు చేయాలని TPTLF డిమాండ్. హైదరాబాద్ సెప్టెంబర్ 30/ Ntody News ప్రతినిధి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ అన్నీ తప్పక సెలవులు టీచర్లకు కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఇవీ నర్సింహా రెడ్డి ఐఏఎస్ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారిలో రాష్ట్ర కన్వీనర్ ఏ. […]
మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు….
బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన […]