Tag: Telangana

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం–యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు N TODAY NEWS: భువనగిరి మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ,యాదాద్రి భువనగిరి జిల్లా, వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ […]

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం–భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ […]

కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి

కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి–యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఆదేశించారు.బీద కుటుంబం విద్యార్థులకు చదువుతూనే పేదరికం పోయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ తో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి […]

రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం–యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో […]

బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా

బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా దేవరపల్లి మండలం యర్నగూడెం ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు పార్డ్ ఇండియా ఇరాకాన్ ఆధ్వర్యంలో బడి తరువాత విద్యా బోధన సెంటర్ ను స్కూల్ ప్రాధనోపాధ్యాయులు నూతలపాటి ఆనందరావు పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ప్రారంభించి విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించారు. హెచ్ఎం ఆనందరావు మాట్లాడుతూ పార్డ్ ఇండియా సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు విద్యాకుసుమాలు అందించడం అభినందనీయమని సంస్థవ్యవస్థాపకులు బేతాల వీరాస్వామి క్రింది […]

సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి

సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి– గొర్రెలు మేకలు పెంపకం దారుల(GMPS) జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు NTODAY NEWS:బొమ్మల రామారం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున బొమ్మలరామారం మండల కేంద్రంలో ఉన్న మదిరాజ్ భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మండల సదస్సు బుడుమ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది.ఈ […]

మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం యావాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడగా ప్రజా పాలనలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తో కలిసి పాఠశాలను పునర్ ప్రారంభించారు.అదే పాఠశాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని […]

నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి

నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి —- చేన్నారం మల్లేష్ రాష్ట్ర కార్యదర్శి NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ క్షౌరవుతిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్షౌరవృతిదారులకు ప్రభుత్వం ఉచిత కరెంటు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని , ఎల్టి 2 కేటగిరీ నుండి ఎల్టి 4 కేటగిరిగా మార్చాలని కోరుతూ..ఈ నెల జూన్ 17న ఇందిర పార్క్ ముందు జరిగే ధర్నాలో క్షౌరవృత్తిదారులందరూ పాల్గొని […]

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి– సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్12 బొమ్మలరామారం మండలంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి గురువారం రోజున వినతి పత్రం ఇచ్చిన బొమ్మలరామారం మండల సిపిఎం కార్యదర్శి ర్యకల శ్రీశైలం ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ మండలంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు మండలంలోని […]

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో పాఠశాలలు పున ప్రారంభంలో భాగంగా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో,రంగు రంగు బెలూన్ లతో స్వాగతం తోరణాల తో సిద్ధం చేశారు. పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం రోజున వచ్చే విద్యార్థిని , విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెచ్.ఎం భవాని మాట్లాడుతూ విద్యార్థినీ […]

Back To Top