చిట్యాల అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ NTODAY NEWS: చిట్యాల చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
రాయికల్లో గులాబీ జెండా ఖాయం
రాయికల్లో గులాబీ జెండా ఖాయం: బీఆర్ఎస్ నేతల ధీమా అవినీతి లేని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి మీడియా సమావేశంలో దావ వసంత సురేష్, రాజేశం గౌడ్ పిలుపు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాయికల్ పట్టణంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్తో కలిసి బీఆర్ఎస్ […]
ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ
అవినీతి చేతుల్లో మున్సిపాలిటీ పెడితే పట్టణానికి ప్రమాదం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ మున్సిపల్ అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి మున్సిపాలిటీని అవినీతి పరుల చేతుల్లో అప్పగిస్తే పట్టణం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధిగా మలిచినట్లు పేర్కొన్న ఆయన, ఈ […]
బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్స్కు భారీ స్పందన
జగిత్యాలలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్స్కు భారీ స్పందన బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఎల్. రమణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 40, 42, 49 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ హోరెత్తాయి. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని అభ్యర్థులకు […]
15 వార్డుల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి
అభివృద్ధికి పట్టం కట్టాలి.. 15 వార్డుల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 5, 8, 14వ వార్డుల్లో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలనపై విమర్శలు చేసిన మంత్రి, అభివృద్ధి […]
విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి
కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రజలను 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 1, 4, 7, 8, 9, 15 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ […]
ధర్మపురిలో మున్సిపల్ పోరు ఉత్కంఠ
మున్సిపల్ పోరు ఉత్కంఠ: ధర్మపురిలో కాంగ్రెస్ జోరు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వార్డు వార్డునా ప్రచారం.. ‘వాడ వాడల అడ్లూరి’కు ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు – రెండేళ్ల ప్రగతిని వివరించిన మంత్రి ధర్మపురి మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి Adluri Laxman Kumar ఆదివారం 6, 12, 13వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ‘వాడ వాడల […]
బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు
బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: కరీంనగర్ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా ఒక్కటై కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగాని అనిల్ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 54, 30, 31, 32, 33 డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుగా నాకా చౌరస్తాలో జరిగిన కార్నర్ […]
రాయికల్పై గులాబీ జెండా ఎగురవేస్తాం
రాయికల్పై గులాబీ జెండా ఎగురవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం రాయికల్ పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 1, 5, 10, 11, 12వ వార్డుల […]
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క చిట్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీలు NTODAY NEWS: చిట్యాల కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక బస్ స్టేషన్ నుంచి కనకదుర్గ ఆలయం వరకు […]









