Tag: vijayawada

బుడమేరు నీళ్లు సెంట్రల్ నియోజకవర్గానికి రాకుండా చర్యలు చేపట్టాం వదంతులు నమ్మవద్దు

బుడమేరు నీళ్లు సెంట్రల్ నియోజకవర్గానికి రాకుండా చర్యలు చేపట్టాం వదంతులు నమ్మవద్దు NTODAY NEWS: విజయవాడ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, మోందా తుఫాన్ రాష్ట్రంలో తీరం దాటబోతున్నందున, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని, ప్రజలను అప్రమత్తం చేసి, తీర ప్రాంతాల నుండి తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – MLA తుఫాను లేదా వరదలు వచ్చినా బుడమేరు నీళ్లు సెంట్రల్ నియోజకవర్గానికి రాకుండా చర్యలు […]

విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు

విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు NTODAY NEWS: విజయవాడ విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరిన ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, ముత్త‌వ‌ర‌పు ముర‌ళీ కృష్ణ‌ విజయవాడ న‌గ‌రంలోని కెనాల్ రోడ్‌లో గ‌ల శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ముత్తవరపు మురళీకృష్ణ‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు

విజయవాడలో రెచ్చిపోతున్న హిజ్రాలు NTODAY NEWS: విజయవాడ కొంతమంది హిజ్రాల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. జుగుస్సకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, ఆశుభ కార్యం ఏదైనా సరే దందా మొదలుపెడతారు. గృహప్రవేశాలు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇండ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. వేలకు వేలు డిమాండ్ చేసి ఇంటి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ […]

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి.

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో హైస్కూలు వద్ద నుంచి ఎర్ర బ్రిడ్జి హైవే వరకు రూ.43.45 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ […]

శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు

శ్రావణమాసం దుర్గ గుడిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు NTODAY NEWS: విజయవాడ దుర్గ గుడి, జులై 25. తొలిసారిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమార్చనలు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈవో శీనా నాయక్. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన పూజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 […]

ఎంపీకి విన‌తి ప‌త్రం అందజేసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు

ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిసిన ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు ఎమ్.ఎ.సి.పి.ఎస్ ఇంప్లీమెంట్ చేయించాల‌ని విన‌తి ప‌త్రం అంద‌జేత విజ‌య‌వాడ‌: 7వ వేత‌న సంఘం సిఫారసులు అమలులోకి వ‌చ్చిన జూలై 1, 2016 నుంచి మోడిఫైడ్ అష్యూర్డ్ కేరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ (ఎమ్.ఎ.సి.పి.ఎస్) ను ఇంప్లీమెంట్ చేయించాల‌ని ఆలిండియా రిటైర్డ్ స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు ఎంపీ కేశినేని శివనాథ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఆలిండియా స్టేష‌న్ మాస్ట‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ […]

జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్

కూటమి ప్రభుత్వం ఒక్క హామినీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఘోరాతి ఘోరమైన ఓటమిని చవిచూసిందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఈనెల 4 న ప్రజా ప్రభుత్వాన్ని (కూటమి ప్రభుత్వం) వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినంగా నిరశన తెలుపుతామని వైసీపీ అధిష్టానం పిలుపు […]

విజయవాడలో తగలబడ్డ బస్సు

విజయవాడలో తగలబడ్డ బస్సు విజయవాడ కృష్ణలంకలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వివరాలు కి వెళితే విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం […]

పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి…

వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు,, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ […]

అక్రమ సంబంధానికి మూడు ఏళ్ల పాప అడ్డూ అని చిత్రహింసలు

అక్రమ సంబంధానికి మూడు ఏళ్ల పాప అడ్డం వస్తుంది అని మూడేళ్లు పాపను వాతలు పెట్టి చిత్రహింస పెట్టిన శ్రీ రాములు అనే యువకుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా- వెంకట్ ప్రసాద్ విజయవాడ టౌన్ రిపోర్టర్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన విజయవాడ వైయస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది మొదటి భర్త ఆటో డ్రైవర్ మూడు […]

Back To Top
Translate »