Tag: Yadadri district

కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాని విజయవంతం చేయండి

ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాని విజయవంతం చేయండి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి ధర్మ బిక్షం స్థాపించిన గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పని వారల సమస్యలపై ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాని విజయవంతం చేయండి . గీత పని వారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోలగొని సత్యనారాయణ గౌడ గీతన్నలకు, గీతపనివారలకు పిలుపు. సోమవారం భువనగిరి కేంద్రంలోని గీత పనివారల సంఘం ఆఫీసులో జరిగిన గీతపనివారల […]

మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్

మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.చేపల పంపిణీ టెండర్ల ఫైనల్ […]

నవంబర్ 15వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

నవంబర్ 15వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి– యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.జయరాజు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు,పోలీసు అధికారులు,బ్యాంకు మరియు వివిధ ఆర్థిక సంస్థల యజమానులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులతో ఈనెల నవంబర్ 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ […]

జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు

జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు ఆరెగూడెం మరియు ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో కలదు. కానీ ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెల రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదలు చేతికి ఎదిగిన పిల్లలు ఉపాధి […]

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట– అద్దమడుగు బైస్ రాజేష్ పైలెట్ NTODAY NEWS: బొమ్మలరామారం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ అన్నారు.శుక్రవారం రోజున మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, జలాల్పూర్, రామలింగంపల్లి,బొమ్మలరామారం, హాజీపూర్,నాగినేనిపల్లి, మైలారంలో ఇందిరమ్మ క్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు అనంతరం […]

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీటిని వెంటనే తొలగించాలి

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీటిని వెంటనే తొలగించాలి. NTODAY NEWS: రామన్నపేట,యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక రైల్వే స్టేషన్ ముందు విద్యార్థుల ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పరిధిలో కొమ్మాయిగూడెం, సిరిపురం రైల్వే అండర్ పాస్ వంతెన వద్ద వర్షం మూలంగా నిలిచిపోయిన నీటిని తొలగించి విద్యార్థులు గ్రామాల ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం రైల్వే అధికారులను […]

జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమం

జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకుగాను,కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో “సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్” ను నిర్వహించనున్నట్లు ఎంపీ, రాజ్యసభ సభ్యులు భగవత్ కరద్ తెలిపారు.గురువారం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి […]

ఎంత సేవ చేసినా కన్న ఊరి ఋణం తీర్చుకోలేను

ఎంత సేవ చేసినా కన్న ఊరి ఋణం తీర్చుకోలేను :-ఎన్ఆర్ఐ దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి NTODAY NEWS:- యాదాద్రి జిల్లా మునిపంపులలో ముగిసిన ఉచిత కంటి పొర చికిత్స శిభిరం సద్వినియోగం చేసుకున్న మండల ప్రాంత ప్రజలు 122మందికి ఉచిత కంటి ఆపరేషన్లు 2119 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణి ఎంత సేవ చేసిన జన్మనిచ్చిన ఋణం తీర్చుకోలేమని మునిపంపుల ఉచిత కంటి పొర చికిత్స శిభిరం నిర్వాహకులు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి (ఎన్ఆర్ఐ) అన్నారు. […]

మొంథా తుఫాన్ నేపథ్యంలో మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

మొంథా తుఫాన్ నేపథ్యంలో మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి– మండల తాహాసిల్దార్ పి. శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం వాతావరణ శాఖ హెచ్చరికలు, మొంథా తుఫాన్ కారణంగా రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బొమ్మలరామారం మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు మండల ప్రజలకు సూచించారు పాడు పడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదు అని అన్నారు […]

రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు

రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమం ను రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు నేడొక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా లోని ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బందులు పడవద్దనే […]

Back To Top
Translate »