🆕 LATEST
Smriti Mandhana: ‘మేడం సార్ మేడం అంతే’.. దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో వైరల్
మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్ కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్ తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపింది.
Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్పై వేరే ట్రైన్ ఎక్కవచ్చా..? నిబంధనలు ఏంటి?
ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. అయితే కొందరికి టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అవుతుంటుంది. అలాంటి సమయంలో వారిలో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ట్రైన్స్ బస్సులలాగా కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఉండడానికి. రైళ్లు సమయానుకూలంగా ఉంటాయి. మరో బెంగ ఏంటంటే రైలు టికెట్ తిసుకున్న తర్వాత ట్రైన్ మిస్ అయితే..
Jio: జియో సరికొత్త రికార్డ్.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్ జియో తాజాగా వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది…
Nirmala Sitharaman: అన్నీ రికార్డులే.. అరుదైన ఘనతను సాధించనున్న నిర్మలమ్మ.. మొరార్జీ దేశాయ్ తర్వాత..
Budget 2024 – Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పార్లమెంట్లో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో కేంద్ర బడ్జెట్.. ఇప్పటికే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించగా.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు..
Bonalu – 2024: కనుల పండువగా లష్కర్ బోనాలు.. మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్రెడ్డి
అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి. నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్ వార్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేశారు.









