🆕 LATEST

బాల్క సుమన్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు NTODAY NEWS: అదిలాబాద్ ఆదిలాబాద్: క్యాతనపల్లి దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించారు. పరామర్శించిన నేతలు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి జైలులో […]

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు: కలెక్టర్ సత్యప్రసాద్ NTODAY NEWS: జగిత్యాల జగిత్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ (DRSC) చైర్మన్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన ఆదేశాలు: ట్రాఫిక్ సిగ్నల్స్, […]

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదలైంది. ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రైతులు తమ పంటలకు రెండు తడులు నీరు అందితేనే పంట చేతికివస్తుందని, లేకపోతే ఎండిపోతుందని విన్నవించారు. ఈ విషయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ […]

సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం

షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకం NTODAY NEWS: శ్రీశైలం,నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి సోమవారం ఉదయం విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో ఈ విశేష అభిషేకాలు దేవస్థానం సేవగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకానికి ముందు దేశం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు […]

చేప పిల్లల పంపిణీ బదులు నగదు బదిలీ చేయాలి

చేప పిల్లల పంపిణీ బదులు నగదు బదిలీ చేయాలి: టి. జీవన్ రెడ్డి NTODAY NEWS: జగిత్యాల జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ విధానానికి బదులుగా, చెరువుల విస్తీర్ణాన్ని ఆధారంగా తీసుకుని మత్స్యకార సహకార సంఘాలకు నేరుగా నగదు బదిలీ (DBT) చేయాలని మాజీ మంత్రి T. Jeevan Reddy రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy కు లేఖ రాశారు. లేఖలో […]

పెళ్లి పేరుతో మోసాలు పెరుగుతున్నాయి

పెళ్లి పేరుతో మోసాలు పెరుగుతున్నాయి: యువతులు అప్రమత్తంగా ఉండాలి NTODAY NEWS: హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రేమ పేరుతోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల పేరుతో కూడా కొందరు వ్యక్తులు యువతులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహా కేసులపై Hyderabad SHE Teams వద్దకు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. మోసం చేసే విధానం నమ్మకం కల్పించడం: సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు నిర్వహించి, అట్టహాసంగా నిశ్చితార్థం జరుపుతారు. […]

దేశ సంపదను అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ

దేశ సంపదను అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ NTODAY NEWS: వెల్లంకి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా మతం పేరుతో ప్రజల మద్య వైషమ్యాలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటం నడపాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ వెల్లంకి గ్రామంలో ప్రారంభమైన సిపిఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రపంచ దోపిడీదారి అమెరికాకు భారత సంపదను నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతూ దేశ సార్వభౌమత్తాన్ని దెబ్బతీస్తుందని ఈ చర్యను దేశమేలు కోరే వారంతా ఐక్యంగా […]

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తీవ్రంగా అభ్యంతరకరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి విమర్శించారు. ఈ చర్యల వల్ల వైసీపీ పతనం మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో […]

నిత్యకళారాధనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

నిత్యకళారాధనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన వేదికపై శివశక్తి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన వేదికపై ఆదివారం సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రదర్శించిన అంశాలు గణపతి నృత్యం, మూషికవాహన, భో శంభో శివశంభో, నమశ్శివాయతే, లింగాష్టకం, జయ జయ శంకరా వంటి […]

గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు

ఆత్మకూరులో గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు బస్టాండ్‌లో అనుమానితుల తనిఖీ – అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా, ఆత్మకూరు: పట్టణంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టేందుకు ఆత్మకూరు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారంతో అర్బన్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్సై డి.వి. నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి అనుమానితులను తనిఖీ చేశారు. అవగాహన కార్యక్రమం […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »