🆕 LATEST

బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు

బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు: మంత్రి ఎన్ఎండి ఫరూక్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కుల ధృవీకరణ పత్రాల సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ నంద్యాల, ఫిబ్రవరి 28: బేడ బుడగ జంగాల సామాజిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో పర్యటించిన సందర్భంగా బేడ బుడగ జంగాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రి ఫరూక్‌ను కలిసి […]

ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున రోడ్డు పనులను పరిశీలించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజన్న సుండిపెంట, ఫిబ్రవరి 28, 2026: సుండిపెంట గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజన్న స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు వినతిపత్రాలు అందజేయగా, వాటి పరిష్కారానికి సంబంధిత మార్గాలను సూచించారు. అనంతరం వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహం […]

నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన

నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం – నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం భరతనాట్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన తాండవ డాన్స్ అకాడమీ కళాకారులు ఈ ప్రదర్శనను అందించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణపతి స్తుతి, శివతాండవం, శివశివ శంకరా, నటరాజ నమో తదితర గీతాలకు మనస్వి, అక్షర, భావన, […]

ఉగాది ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. […]

పాషిగామలో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్

పాషిగామలో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రయోగశాలగా మారిన పాఠశాల.. విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు వెల్గటూర్, ఫిబ్రవరి 28: వెల్గటూర్ మండలం పాషిగామలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలు, ప్రాజెక్టులు సందర్శకులను మెప్పించాయి. ప్రధానోపాధ్యాయుడి చొరవ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు […]

సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు

సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 2027 గోదావరి పుష్కరాలపై జిల్లా స్థాయి సమీక్ష జగిత్యాల, ఫిబ్రవరి 28: 2027 గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఎలాంటి అసౌకర్యం లేకుండా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష […]

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

  కరసనపల్లె జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు సి.వి. రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచన అన్నమయ్య జిల్లా, పుంగనూరు: కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు, పోటీలతో కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మార్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులని పేర్కొన్నారు. శాస్త్రవేత్త సి.వి. రామన్‌ను ఆదర్శంగా తీసుకుని […]

ఘనంగా సైన్స్ డే వేడుకలు

శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఘనంగా సైన్స్ డే వేడుకలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు ప్రయోగాత్మక విద్యతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం వికాసం అన్నమయ్య జిల్లా, పుంగనూరు: శ్రీ చైతన్య టెక్నో విద్యాలయంలో సైన్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కరస్పాండెంట్ మనోజ్, ప్రధానోపాధ్యాయురాలు డా. సి. పవిత్ర ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి పుంగనూరు శుభరాం డిగ్రీ కళాశాల ఉపాధ్యాయురాలు ప్రతిమ, సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కుమార్ రాజు ముఖ్య అతిథులుగా […]

డ్రైవర్ల కంటి వెలుగు ప్రయాణం సురక్షితం

డ్రైవర్ల కంటి వెలుగు.. ప్రయాణం సురక్షితం! NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ‘Arrive Alive’ కార్యక్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం జిల్లా కేంద్రం: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని IMA హాల్‌లో ఆటో, బస్సు, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి […]

బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ

బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానానికి బాపట్ల దాతల అందజేత శ్రీశైల దేవస్థానానికి బాపట్లకు చెందిన కూరపాటి మాధవి మరియు కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు. దాతలు తెలిపిన వివరాల ప్రకారం, 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం రూపొందించగా, 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »