🆕 LATEST

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి సెల్‌ఫోన్, నగదు లాక్కునే యత్నం… తీవ్ర గాయాలతో తప్పించుకున్న బాధితుడు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా లిఫ్ట్ అడిగిన వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్న ఓ వ్యక్తిపై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చిట్యాల మండల పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి, మార్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలో లిఫ్ట్ అడిగిన ఓ […]

ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు

ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: వెల్గటూర్  వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన […]

గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు విధించాలి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు విధించాలి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన NTODAY NEWS: నిజామాబాద్ గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం సుభాష్ విగ్రహం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ […]

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు దిశానిర్దేశం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ నివాసంలో ఆమె అధ్యక్షతన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులతో కీలక సమావేశం […]

దేశ సంపూర్ణ వికాసానికి కేంద్ర బడ్జెట్ బలమైన పునాది

దేశ సంపూర్ణ వికాసానికి కేంద్ర బడ్జెట్ బలమైన పునాది NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిథి, బోర శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రోత్సాహకంగా 2026 కేంద్ర బడ్జెట్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వ్యాఖ్యలు దేశ సంపూర్ణ వికాస లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, సుంకాల యుద్ధాల […]

బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ

రాయికల్ మున్సిపల్ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాయికల్ పట్టణంలో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాయికల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధికారిక అనుమతి పత్రాలు (బీ-ఫామ్‌లు) పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా రాయికల్ […]

పుంగనూరులో రక్తదాన శిబిరం నిర్వహణ

పుంగనూరులో రక్తదాన శిబిరం నిర్వహణ రెడ్ క్రాస్ సహకారంతో రోటరీ క్లబ్, మానవతా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం NTODAY NEWS: పుంగనూరు, ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు పట్టణంలోని బసవరాజ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రోటరీ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, ఎన్‌సీసీ విద్యార్థుల సమన్వయంతో నిర్వహించిన […]

గ్రామాల్లో పులి సంచారంపై ప్రత్యేక చర్యలు

గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు […]

ఐదు రోజుల్లోనే భారీ పతనం

వెండి ధరలు కరిగిపోతున్నాయి.. ఐదు రోజుల్లోనే భారీ పతనం NTODAY NEWS: ప్రత్యేక కథనం కిలో వెండి ధర రూ.1.88 లక్షలు తగ్గింపు.. ఇన్వెస్టర్లకు అలర్ట్! వెండి ధరలు ఒక్కసారిగా భారీగా క్షీణించాయి. ఫిబ్రవరి 3వ తేదీ, మంగళవారం నాటి తాజా ధరల ప్రకారం దేశీయ మార్కెట్లో ఒక కిలో వెండి ధర రూ.2,47,488గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే నేడు వెండి ధర రూ.17,031 తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే వెండి ధరల్లో […]

యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

నాణ్యమైన ఆహారం కోసం యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన వండిన అన్నంతో రాష్ట్ర రహదారిపై బైఠాయించిన విద్యార్థులు NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అందించిన జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ లభించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నార్కట్‌పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపై వండిన అన్నంతో బైఠాయించి ఆందోళన […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »