BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 11:50 AM
31 వీక్షణలు

ఏపీలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు.

గత రెండేళ్లుగా తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని భూమన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుగా మారి కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు.

కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదని, ‘రెడ్ బుక్’ ప్రభావం ఇంకా కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో చట్టబద్ధత, న్యాయ వ్యవస్థల గౌరవం కాపాడాలని డిమాండ్ చేశారు.