BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

​చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 05:49 PM
1,235 వీక్షణలు

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి నూతన తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రభుత్వ బదిలీల్లో భాగంగా చిట్యాల మండలానికి నియమితులయ్యారునూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌కు చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పూలమొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, సిబ్బంది సమన్వయంతో మండల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు ​ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఆయా విభాగాల ప్రతినిధులు పాల్గొని నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.