BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

చిట్యాలలో మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
03 Apr, 2026 - 11:43 AM
1,363 వీక్షణలు

చిట్యాలలో  మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు 

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా వరుస మొబైల్ దొంగతనాలతో హడలెత్తిస్తున్న ముఠా ఎట్టకేలకు చిక్కింది. స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు దొంగలు స్థానికులకు పట్టుబడగా, మరొకరు పరారైనట్లు సమాచారం. ​గత కొన్ని రోజులుగా చిట్యాల మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లను యధేచ్ఛగా దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల మార్చి 30వ తేదీన బాధితులు చిట్యాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే, సదరు ముఠా మరోమారు చోరీలకు తెగబడింది. ​మరోసారి చిట్యాలలో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కుతున్న క్రమంలో  దొంగతనానికి పాల్పడుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి ముఠా సభ్యులను పట్టుకున్నారు. వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులను అప్పగించారు. ​ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులను పోలీసులు  విచారిస్తున్నారు. వీరు కేవలం చిట్యాల మండలంలోనే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారా? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు జరుపుతున్నట్టు ప్రాథమిక సమాచారం..