BREAKING
హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత
www.ntodaynews.com

అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 05:36 PM
30 వీక్షణలు

అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు: ఆర్డీఓ కుమార్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం

గంపలగూడెం మండలం తోటమూల గ్రామ పరిధిలోని (పెద్దకొమెర రెవెన్యూ) ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని తిరువూరు ఆర్డీఓ కుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సదరు భూమిలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న అర్హులైన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆర్డీఓ పేర్కొన్నారు.