www.ntodaynews.com
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం
ఆంధ్రప్రదేశ్
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం
సత్యసాయి జిల్లా :అభినందన పత్రం అందుకున్న తాడిమర్రి మండలానికి చెందిన జి పెద్దన్న, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సీనియర్ అసిస్టెంట్ , వివిధ నిర్మాణ పనుల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, పనుల పురోగతికి విశేషంగా కృషి చేసిన శ్రీ జి.పెద్దన్నగారికి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూపరిండెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ వైసీ సుబ్బరాయుడు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల జి. పెద్దన్న ఆనందం వ్యక్తం చేశారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆయనను అభినందించారు.