BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

తెలంగాణ
/ తెలంగాణ
06 Jul, 2026 - 08:31 PM
12 వీక్షణలు

 | తెలంగాణ | NTODAY NEWS

నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు.

పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్ మరో వ్యక్తి వెంకటసాయి సహాయంతో ప్రశాంత్ హత్యకు పథకం రచించారు.

ముందుగా ప్రశాంత్‌ను ఇంటి పైకప్పు నుంచి తోసివేయగా, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత, సెలైన్ బాటిల్‌లో టాయిలెట్ క్లీనర్ కలిపి అతనికి ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, నిందితుల పాత్ర బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి భార్య సంధ్యతో పాటు అనిల్, వెంకటసాయిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.