BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Jul, 2026 - 08:43 PM
73 వీక్షణలు

చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నలుగురు ఉపసంహరించుకోవడంతో పోటీలో తొమ్మిది మంది మిగిలారు. దీంతో ఎన్నికల అధికారి అయూబ్ ఈ 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గంజి సుధాకర్, చెరుపల్లి శ్రీనివాసులు, మిర్యాల వెంకటేశ్వర్లు, కోట రాంబాబు, మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్, గంజి దేవకమ్మ, సంగిశెట్టి చంద్రకళ. ​పద్మశాలి పెద్దలు గత వారం రోజులుగా జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ ఏకగ్రీవం సాధ్యపడింది. ఈ సందర్భంగా సంఘం పెద్దలకు నూతన పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 9న ఆఫీస్ బేరర్లను ఎన్నుకునేందుకు ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు.