BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. హార్పిక్‌ను నరాల్లోకి ఎక్కించి దారుణం

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 08:06 PM
119 వీక్షణలు

నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్, సంధ్య దంపతుల మధ్య వివాహేతర సంబంధాల కారణంగా ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీశాయి.

పోలీసుల వివరాల ప్రకారం, సంధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని భర్త ప్రశాంత్ ప్రశ్నించడంతో అతడిని శాశ్వతంగా తొలగించుకోవాలని సంధ్య కుట్ర పన్నింది.

పథకం ప్రకారం ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేసి భవనం పై నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే అతడిని ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్‌ను సిరంజిలోకి తీసుకుని నరాల్లోకి ఎక్కించినట్లు పోలీసులు గుర్తించారు. విషపూరిత రసాయనం శరీరంలోకి చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.