BREAKING
గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం
www.ntodaynews.com

జయహో బీసీ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయ సాధికారతకు బాటలు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:33 AM
19 వీక్షణలు

ఏపీ కేబినెట్‌ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం పెంచుతూ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ఈ నిర్ణయం బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు గ్రామ, పట్టణ పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు.

బీసీలకు నిర్ణయాధికారంలో తగిన స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక పాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.