www.ntodaynews.com
చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో 31 మండల కమిటీలు నియమించాలని రాష్ట్ర అధ్యక్షులు పీరయ్య యాదవ్చి ఆదేశాలు మేరకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు P. నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి M. కుమార్ యాదవ్, మరియు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడమైనది. మండల వారిగా కమిటీలు నియమించడానికి మండలంలో ఉన్న యాదవ కుటుంభ సభ్యులందరు సహకరించి అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా యాదవ సంఘాని బలోపేతం చేయాలని, యాదవుల సమస్యలు రాష్ట్ర స్థాయిలో తెలియ చేయాలంటే మండల కమిటీలే కీలకం అని భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు నవీన్ యాదవ్ కోరడమైనది