BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
19 Aug, 2026 - 01:48 PM
129 వీక్షణలు

 అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో 31 మండల కమిటీలు నియమించాలని రాష్ట్ర అధ్యక్షులు  పీరయ్య యాదవ్చి ఆదేశాలు మేరకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు P. నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి M. కుమార్ యాదవ్, మరియు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడమైనది. మండల వారిగా కమిటీలు నియమించడానికి మండలంలో ఉన్న యాదవ కుటుంభ సభ్యులందరు సహకరించి అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా యాదవ సంఘాని బలోపేతం చేయాలని, యాదవుల సమస్యలు రాష్ట్ర స్థాయిలో తెలియ చేయాలంటే మండల కమిటీలే కీలకం అని  భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు నవీన్ యాదవ్ కోరడమైనది