BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ఎల్పీజీ వినియోగదారులకు కీలక సమాచారం.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
8 వీక్షణలు

ఆగస్టు 23లోగా పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీల సూచన

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక సమాచారం అందించాయి. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఆగస్టు 16తో ముగిసిన గడువును తాజాగా ఆగస్టు 23 వరకు పొడిగించారు.

లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు.

మరోవైపు సర్వర్ సమస్యల వల్ల ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ పూర్తి కావడం లేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.