BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి గచ్చిబౌలి ఆధ్వర్యంలో-భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్వరార్చన కార్యక్రమం.......

భక్తి
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
04 Aug, 2026 - 10:03 PM
7 వీక్షణలు

భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి గచ్చిబౌలి ఆధ్వర్యంలో-భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్వరార్చన కార్యక్రమం........

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్య సాయి సేవా సంస్థ దేశవ్యాప్తంగా గృహ భజనలు నిర్వహిస్తున్నారు . ఈ సంవత్సరం జూన్ మాసం నుండి అక్టోబర్ మాసాంతం వరకు ప్రత్యేక స్వరార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి పరిధిలోగల వెంకటేశ్వర కాలనీలో ఉన్న చావలి సాయి లక్ష్మి రామకృష్ణ దంపతుల గృహంలో గృహ భజన కార్యక్రమము అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు నగర సంకీర్తన చేయడం జరిగింది.సాయంత్రం 6:50 నిమిషములకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి పాద పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం తదనంతరం సత్సంగం నిర్వహించారు ఈ సందర్బంగా భగవాన్ సత్య సాయి గొప్ప ఆధ్యాత్మిక గురువు మరియు మానవతావాది అనిఅన్నారు. ఈ సమాజములో విలువలు తగ్గుతున్న విలువలు పెంపొందించడానికి భావి భారత పౌరులైన చిన్నారులకు బాలవికాస్ తరగతులద్వారా సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలను భోదించిన దైవిక వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని కొనియాడారు. అయన లక్ష్యం అందరిని ప్రేమించు, అందరికీ సేవచేయి. ఆయన మానవులకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించడంతో పాటు విద్యా వైద్యం అందించ్చారని కొనియాడారు. అయన సందేశం సర్వే జనా లోకాసంస్థ సుఖీభవంతు అలానే, మానవ సేవే మాధవ సేవ అని స్వరార్చనలను(భజనలు)నిర్వహించారు.భారతదేశం లో సత్యం శివమ్ సుందరం అనే పేరుతో సెంటర్లను స్థాపించి, ప్రజలకు ఆధ్యాత్మికతను మరియు సేవా భావన కలిగించారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలలో 2000కు పైగా గల సత్య సాయి సేవా కేంద్రాలద్వారా కర్మ యోగులు అయినసత్య సాయి సేవా సభ్యులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.తర్వాత శ్రీ సత్య సాయి బాబా వారికి హారతి నిర్వహణ ఆ తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు డాక్టర్ బి కే రామన్న, డీవీకే రావు, వినయ్ కుమార్, వెంకట్ రెడ్డి, విష్ణు, ప్రదీప్, భీమ్ గుప్తా, డా ll అరుణశ్రీ, శ్రీ మతి పద్మలత తదితరులు పాల్గొన్నారు.