మండపాలకు చేరుకుంటున్న గణనాథుళ్ళు
భక్తి
భక్తి
పల్నాడు జిల్లా, బెల్లంకొండ : బెల్లంకొండ మండలం లో ముందుగానే మండపాలకు చేరుకున్న గణనాథుళ్ళు . ఏ వీధిలో చూసిన గణనాథుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పండుగకు మూడు, నాలుగు రోజుల ముందు నుంచే గణనాథుని విగ్రహాలు తీసుకుని మండపాలకు తీసుకువచ్చారు, చిన్నలు పెద్దలు కలిపి జరుపుకునే పండుగ ఇది, అక్కడక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.