BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 04:06 pm
Posted by : DAVU RAVINDER REDDY

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

భక్తి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 04:06 PM
5 వీక్షణలు

దేశ శ్రేయస్సు కోసం ప్రార్థించానన్న యోగి.. వెంట ఏపీ మంత్రులు

తిరుమల | Ntoday News

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, స్వామివారిని దర్శించుకుని దేశ శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆలయ విశేషాలను, తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ఓం నమో వేంకటేశాయ’ అని పేర్కొన్నారు.

యోగి ఆదిత్యనాథ్ వెంట ఏపీ మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ తదితరులు ఉన్నారు.

అంతకుముందు నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.