BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 01 September 2026, 12:54 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది

భక్తి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
01 Sep, 2026 - 12:54 PM
38 వీక్షణలు

ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది

తిరుమల శ్రీవారిని ఆగస్టులో 24,56,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధికంగా 16వ తేదీ 97,014 మందికి వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కలిగింది. గత నెల మొత్తం రూ.137.44 కోట్లు హుండీ ఆదాయం రాగా, 18న అత్యధికంగా రూ.6.12 కోట్లు నమోదైంది. 1.30 కోట్ల లడ్డూలు విక్రయించారు. 19-28 తేదీల మధ్య రద్దీ తీవ్రంగా ఉండగా, దర్శనానికి గరిష్ఠంగా 24 గంటల వరకు సమయం పట్టిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.