BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 31 August 2026, 08:17 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Aug, 2026 - 08:17 PM
10 వీక్షణలు

ఎల్కతుర్తి: 22-ఏ జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సిద్దిపేటకు చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 22-ఏ జీవో కారణంగా ప్రజలు తమ భూములకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల భూములను కాపాడేందుకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ మహాధర్నాలో ఎల్కతుర్తి మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.