మేడికొండూరు: ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మేడికొండూరు: ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
మేడికొండూరు మండలం భీమినేని వారిపాలెం–సిరిపురం మార్గంలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
చుట్టుగుంటకు చెందిన కుర్రం కొండ సాల్మన్(25), రాహుల్, బబ్లూ సిరిపురంలో జరిగిన ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో సాల్మన్కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు.