BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 31 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:53 PM
12 వీక్షణలు

పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రిశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పరాభవ నామ సంవత్సరం శ్రావణమాసం తదియ సందర్భంగా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా సత్తుపల్లి వాసి రామ్ సాయి స్వామివారి ప్రసాదాల తయారీ కోసం 25 కిలోల బియ్యం విరాళంగా అందించారు. తిరువూరు వాసి మల్లెల శ్రీనివాస్ స్వామివారి దీపారాధన కోసం 5 కిలోల నువ్వుల నూనెను సమర్పించారు.

ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.