BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:53 pm
Posted by : SIVA RAJ

లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
01 Sep, 2026 - 04:53 PM
14 వీక్షణలు

గుంటూరు: సంపత్‌నగర్ ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండలవరం కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుని, పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా సేవలు పొందేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.