BREAKING
పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం
Date of Publish : 01 September 2026, 08:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2పై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Sep, 2026 - 08:20 PM
8 వీక్షణలు

హనుమకొండ | Ntoday News

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకులు సమర్థవంతంగా పనిచేసేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె డా. గోదా రెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ కార్యక్రమం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియలో బీఎల్‌ఏలు చేపట్టాల్సిన బాధ్యతలు, ఓటర్ల జాబితా పరిశీలన, సంబంధిత ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.