పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం
- నాగమంగళం వద్ద మహిళ మృతి
చిత్తూరు జిల్లా | పలమనేరు | Ntoday News
పలమనేరు నుంచి బెంగళూరు వైపు వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగమంగళం గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.