BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 01 September 2026, 09:45 pm
Posted by : కూనురు మధు

ట్రాక్టర్ పైనుంచి జారిపడి రైతు దుర్మరణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Sep, 2026 - 09:45 PM
16 వీక్షణలు

చిట్యాల| Ntoday News

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి జారిపడి టైరు కింద పడటంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిట్టంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిట్టంపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి కృష్ణా రెడ్డి (43, తండ్రి: లక్ష్మారెడ్డి) తన పొలం వద్ద ఉన్న ట్రాక్టర్‌ను, తాను కౌలుకు తీసుకున్న సింగిరెడ్డి యాదిరెడ్డి పొలంలో గుంటుక కొట్టడానికి తెల్లవారుజామున తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో పొలాల్లోకి వెళ్లే బాట నుంచి ట్రాక్టర్‌ను తిప్పుతుండగా, మట్టి గడ్డపైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు వాహనం పైనుంచి జారి కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ ఇంజన్ వెనుక టైరు తలపై నుంచి వెళ్లడంతో కృష్ణా రెడ్డికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య శోభ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల పోలీసు స్టేషన్ ఏఎస్ఐ ఎం.జానారెడ్డి తెలిపారు.