BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 01 September 2026, 10:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Sep, 2026 - 10:03 PM
14 వీక్షణలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన

హనుమకొండ జిల్లా | Ntoday News

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సెప్టెంబర్ 2న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట బాపూజీనగర్ బ్రిడ్జి వద్ద బీజేపీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామచందర్ రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు.

అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పరకాలకు బయలుదేరనున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు.