BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:52 pm
Posted by : SIVA RAJ

NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
01 Sep, 2026 - 04:52 PM
2 వీక్షణలు

గుంటూరు: విజయవాడ పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన కీలక సమస్యలు, పెండింగ్ పనులు, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ NHAI రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయవాడ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా, అవసరమైన సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.