BREAKING
పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం
Date of Publish : 01 September 2026, 07:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం కేజీబీవీలో 280 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:51 PM
9 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గంపలగూడెం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ గంపలగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 280 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.

కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లజోళ్లను త్వరలో పంపిణీ చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుందా నాగభూషణం, కార్యదర్శి కొండా నాగిరెడ్డి, కోశాధికారి నేరెళ్ల రంగనాథ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పునూరు దివ్యవాణి, కుందా కోటేశ్వరరావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కంచర్ల ముత్య ప్రసాద్, తిరువూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పీవీ రావు, రామసీత, ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.