BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 08:09 pm
Posted by : PEDDABOINA SRIKANTH

వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Aug, 2026 - 08:09 PM
7 వీక్షణలు

హుస్నాబాద్: సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు వినూత్న నిరసనలు.

420 హామీలు, 13 డిక్లరేషన్లు ఆరు గ్యారెంటీలు అమలులో మాత్రం శూన్యం,

వంద రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు ,1000 రోజులైంది 6 గ్యారంటీలు జాడలేదు?

రైతులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, వృద్ధులకు, కార్మికులకు , అందరికీ ఇచ్చిన  ఇంకా అమలు కాని హామీలు! ఎక్కడ అని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రశ్నించారు.

అమలు కానీ  హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే అని అన్నారు.

సెప్టెంబర్ 2 నుండి 8 వరకు  నియోజక వర్గాల్లో, మరియు అన్నీ  మండలాలలోను , గ్రామాలలోను, కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరిస్తాం అంటూ, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్.