BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 08:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:17 PM
27 వీక్షణలు

విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ.. తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడికి అభినందనలు

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ హుస్సేన్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి, ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్‌కే), టీడీపీ నాయకులు కాజా రవి తదితరులు పాల్గొన్నారు.