ఆసరా పింఛన్ల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు
తెలంగాణ
/
సూర్యాపేట
/
సూర్యాపేట
ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును 2026 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని సూచించారు.
అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో అర్హులకు అవసరమైన సహకారం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.