BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 31 August 2026, 08:53 pm
Posted by : JULI SRINIVASULU

ఆసరా పింఛన్ల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
31 Aug, 2026 - 08:53 PM
14 వీక్షణలు

ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును 2026 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని సూచించారు.

అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో అర్హులకు అవసరమైన సహకారం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.