విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజక వర్గం ఎన్ టుడే న్యూస్.పుంగనూరు రాగనపల్లి రోడ్డు శాంతినగర్ మూడో వీధిలో ఉదయం ఏడు గంటలకే విజిల్ మోగిస్తూ తిరుగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది. తమకు కేటాయించిన ప్రాంతాలలో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు వీధుల్లో తిరుగుతూ కాలవలను శుభ్రం చేయడంతో పాటు ఇళ్ల వద్దకు వెళ్లి తడి చెత్త -పొడి చెత్తను సేకరించి పారిశుద్ధ్య బండిలో వేస్తున్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా తన విధిని తాను క్రమశిక్షణతో నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు స్థానికంగా ప్రశంసలు అందుకుంటుంది..