BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 11:51 am
Posted by : MUSUGU GOPI

బెల్లంకొండ యాదవుల బజారులో ఘనంగా వినాయకుడి పూజలు

భక్తి భక్తి
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
15 Sep, 2026 - 11:51 AM
28 వీక్షణలు

గురువారం నిమజ్జనానికి ఏర్పాట్లు

బెల్లంకొండ | Ntoday News

పల్నాడు జిల్లా బెల్లంకొండ గ్రామంలోని యాదవుల బజారులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బెల్లంకొండ మండలంలో పలు ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక సమాచారం కూడా వెల్లడిస్తోంది. 

వినాయకుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదవుల బజారులో పండుగ వాతావరణం నెలకొంది.

స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జవాజీ పెద్ద పాపయ్య, తెల్ల మేకల కోటేశ్వరరావు, కందుల వెంకటేష్, లక్ష్మణ్, షన్ను తదితరులు పాల్గొన్నారు.