www.ntodaynews.com
బుధవారం 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిభిరం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
బుధవారం 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిభిరం
మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హరిత ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని ప్రశంసా పత్రాలను అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు..
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ గారు, మంచిర్యాల జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..