BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Aug, 2026 - 08:34 PM
429 వీక్షణలు

649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే 

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 649 లో వివాదాస్పదంగా మారిన 1 ఎకరం 1 గుంట భూమిపై పూర్తి సర్వే చేయించి అట్టి భూమిని పరిరక్షిస్తామని తాసిల్దార్ ఎం. విజయకుమార్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని 649 సర్వేనెంబర్ లో ఉన్న 1ఎకరం 1 గుంట భూమిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన అట్టి భూమికి సంబంధించిన యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002లో టిటిడి కి విక్రయిస్తున్నట్లు భూ యజమానులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికి కట్టుబడి ఉన్నామని దానిప్రకారమే మేము మునిసిప్పాలిటికి ఎప్పుడంటే అప్పుడే  రిజిస్ట్రేషన్ చేయాడానికి సిద్దంగా ఉన్నామని  వారు తెలిపారన్నారు. మీడియాలో వచ్చిన వార్త కథనాలను పరిశీలనలోకి తీసుకొని తాము ఇట్టి భూమిని రీ సర్వే చేయించి 1 ఎకరం 1 గుంట భూమి రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు..

 ఆయనతోపాటు ఎస్సై ఎం.రవికుమార్, ఆర్ఐ జానీ షరీఫ్, జిపిఓ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు..