BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

అవార్డు అందుకున్న మూడు రోజులకే లంచం కేసులో ఏసీబీ వలలో ఉద్యోగి

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:34 AM
44 వీక్షణలు

ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌పై అవినీతి ఆరోపణలు

ఒంగోలు: ఆగస్టు 15 సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొంది అవార్డు అందుకున్న ఓ ఉద్యోగి, ఆ తర్వాత లంచం ఆరోపణలతో ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న నరేంద్ర ఓ ఇంటికి పన్ను విధించే విషయంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న నరేంద్రపై లంచం ఆరోపణలు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ సేవల్లో నిజాయితీ, నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చి అవార్డుల ఎంపిక జరగాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఏసీబీ కేసులో పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.